ఏలేశ్వరంలో అదృశ్యమైన బాలుడు తోట ధనుష్‌ ఆచూకీ

తూర్పు గోదావరి:

 ఏలేశ్వరంలో అదృశ్యమైన బాలుడు తోట ధనుష్‌ ఆచూకీని పోలీసులు గుర్తించారు. నిన్న ఎర్రవరం నుంచి ఏలేశ్వరంలోని పాఠశాలకు వెళ్లి ధనుష్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఏలేశ్వరం డిగ్రీ కాలేజీ దగ్గర బాలుడు తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కొన ఊపిరితో ఉన్న బాలుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సమీప బంధువే బాలుడిని కిడ్నాప్‌ చేసి వదిలేసినట్టు సమాచారం.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది