శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
తిరుమల:
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
శ్రీవారి సర్వదర్శనం కోసం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
Comments
Post a Comment