అల్పపీడనం కొనసాగుతోంది.
విశాఖపట్నం :
వాయువ్య జార్ఘండ్, బిహార్ పరిసరాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది.
ఈ అల్పపీడనం మధ్య ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా ద్రోణి ఏర్పడింది.
ఈ కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది.
Comments
Post a Comment