అల్పపీడనం కొనసాగుతోంది.

విశాఖపట్నం :

వాయువ్య జార్ఘండ్‌, బిహార్‌ పరిసరాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది.

ఈ అల్పపీడనం మధ్య ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా ద్రోణి ఏర్పడింది.

ఈ కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..