Posts

Showing posts from July, 2019

జగన్ సర్కారుకు వరల్డ్ బ్యాంక్ తీపి కబురు!

ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి 300 మిలియన్ డాలర్ల రుణాన్ని రద్దు చేసిన ప్రపంచ బ్యాంక్.. జగన్ సర్కారుకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాజధాని నిర్మాణాన...

ఇవాళ సాయంత్రం విజయవాడకు రానున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్..

అమరావతి... ముఖ్యమంత్రి తో పాటు కీలక నేతలకు విందు ఇవ్వనున్న నరసింహన్.. ఏపీ గవర్నర్ గా తనకు సహాయసహకారాలు అందించినందుకు విందు ఏర్పాటు చేసిన నరసింహన్.. రేపు రాష్ట్రానికి ...

ఇవాళ అసెంబ్లీ సమావేశాలు..

*అమరావతి* ప్రశ్నఒత్తరాలతో ప్రారంభం కానున్న సమావేశాలు... 104,108 సర్వీసుల పనితీరు,రైతులకు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులో ఆలస్యం పై వైసీపీ సభ్యుల ప్రశ్నలు... గ్రామీణ గృహ నిర్మ...

ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-2 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది

శ్రీహరికోట: ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌.. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటల వరకు 20 గంటలపాటు కొనసాగనుంది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌-2 ప్రయోగాన్...

ఫేస్ యాప్ వాడుతున్నారా? జర జాగ్రత్త

ఫేస్ యాప్... ఇటీవల వైరల్‌గా మారిన మొబైల్ యాప్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓ వ్యక్తి కొన్నేళ్ల తర్వాత ఎలా ఉంటారో, కొన్నేళ్ల ముందు ఎలా ఉన్నారో ఫోటోని మార్చి చూ...
Image
బైబై.. 2019 ఎన్‌జే2 .. భూమికి సమీపం నుంచి దూసుకెళ్లిన గ్రహశకలం .. మళ్లీ 2119 జూలై 7న భూమికి దగ్గరగా రాక .. న్యూఢిల్లీ: వింటి లాగివదిలిన బాణంలా రోదసిలో దూసుకెళ్తున్న గ్రహశకలం.. 2019 ఎన్‌జే2! 207 అడుగుల వ్యాసం ఉన్న ఈ గ్రహశకలం గంటకు 48,280 కిలోమీటర్ల వేగంతో విశ్వంలో ప్రయాణిస్తోంది. భారత కాలమానం ప్రకారం, శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు ముందు.. భూమికి అత్యంత సమీపం నుంచి.. అనగా కేవలం 31 లక్షల మైళ్ల దూరం నుంచి ఇది దూసుకుపోయింది. 31 లక్షల మైళ్లంటే మనకు బాగా ఎక్కువే అనిపించొచ్చుగానీ, ఈ విశాల విశ్వాన్ని అందులోని గ్రహాల మధ్య దూరాన్ని లెక్కలోకి తీసుకుంటే ఖగోళ శాస్త్రజ్ఞుల లెక్కప్రకారం ఇది బాగా దగ్గర కిందే లెక్క. మళ్లీ ఇది మన భూమిని 2119, జూలై 7న.. అంటే దాదాపు వందేళ్ల తర్వాత పలకరించనుంది. అప్పుడు అది భూమికి 2.38 కోట్ల మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది.

రూట్‌ నంబర్‌-300 బస్సులే టార్గెట్‌

చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న మహిళ రిమాండ్‌ చాంద్రాయణగుట్ట:  '300 రూట్‌' నంబర్‌ ఆర్టీసీ బస్సులే లక్ష్యంగా చేసుకొని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న మహిళను చాంద్ర...

సియం కేసిఆర్‌కు మావోలు హెచ్చరికలు!

హైదరాబాద్‌: తెలంగాణ సియం కేసిఆర్‌కు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. హరితహారం పేరుతో కేసిఆర్‌ ప్రభుత్వం ఆదివాసీల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుందని మ...

BF గురించి అంత బయటపెట్టిన అమలా పాల్..

ప్రస్తుతం తెలుగు , తమిళ్ ఇండస్ట్రీ లలో అమలా పాల్ పేరు మారుమోగిపోతుంది..విడాకుల తర్వాత ఓ రేంజ్ లో రెచ్చిపోతున్న ఈ భామ..హాట్ హాట్ గా కనిపించడమే కాదు వివాదాస్పద వాక్యాలు ...

మహేష్, రమేష్ కు నో.. నరేష్ తోనే ఉంటానంటున్న కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ మరియు విజయనిర్మల అన్యోన్య దాంపత్యం గురించి తెలిసిందే. అయితే విజయనిర్మల మృతి కృష్ణ కి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం విజయనిర...

బీచ్ లో అందరూ చూస్తుండగా శృంగారంలో మునిగి తేలిన జంట

బీచ్ లో అందరూ చూస్తుండగా శృంగారంలో మునిగి తేలిన జంట ఒకప్పుడు శృంగారమంటే నాలుగు గోడలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఇప్పడు కాలం మారింది. చుట్టు పక్కల ఎవరు ఉన్నారు. ఏ...

ఒకే అమ్మాయి కోసం 5గురు యువకులు... ఇరువర్గాలు కత్తులతో దాడులు...!

ఒకే అమ్మాయిని అయిదుగురు అబ్బాయిలు ప్రేమించారు. దీంతో నేనేంటే నేనంటూ ఇద్దరు అబ్బాయిలు ఘర్షణకు దిగారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే మధ్యవర...

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ ‌రెడ్డి సర్కార్‌కు షాక్ ...

ఢిల్లీ:  గ్రీన్‌కో కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ట్రిబ్యునల్‌ స్టే ఇచ్చింది. యూనిట్‌ ధర 4.50 నుంచి రూ.2.44కి తగ్గించాలని గ్రీన్‌కో కంపెనీకి ఏపీ ప్రభుత్వం నోటీస...

మంత్రికే కోటి రూపాయలు ఇవ్వజూపిన సబ్ రిజిస్టార్ ?

విజయవాడ : సుబ్రహ్మణ్యం పటమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో  రిజిస్టర్  పోస్ట్ కోసం మధ్యవర్తి ద్వారా ఓ మంత్రికి కోటి రూపాయలు లంచం ఇస్తామనే విషయం చర్చనీయాంశం అయింది.. "పటమ...

ఇకపై రేషన్ డీలర్ లు ఉండరు ...

రేషన్ డీలర్ల పై ప్రభుత్వం నిర్ణయం ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేస్తున్నారు. ఇకపై రేషన్ సరుకులు డోర్‌ డెలివరీ చేయనుంది ప్రభుత్వం. వాలంటీర్ల ద్వారా ఇంట...

ప్రగతి ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం లో దోపిడీ మిస్టరీ ని చేధించిన పోలీసులు

విజయవాడ : ఈనెల 12వ తేదీన ప్రగతి ట్రాన్స్ పోర్ట్ లో ప్రగతి పాండే ఉండగా ముగ్గురు అగంతకులు దాడి చేశారు పాండేని కర్రలతో చితకబాది మూడున్నర లక్షల రూపాయలు దోచుకెళ్లారు సిస...

బీజేపీలోకి రాయపాటి..? రెండు రోజుల్లో ఢిల్లీకి ....

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ... తెలు...

గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో.. రేషన్ డీలర్ల మనుగడ :రేషన్ డీలర్లు ఆందోళన

విజయవాడ : గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో.. రేషన్ డీలర్ల మనుగడ ఏంటని ప్రశ్నిస్తూ విజయవాడలో రేషన్ డీలర్లు ఆందోళన గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదు... అయితే తమ భవ...