నిన్న అర్థరాత్రి దాటిన తరువాత నుంచి భారీ వర్షం కురుస్తోంది
న్యూఢిల్లీ:
దేశరాజధాని ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో నిన్న అర్థరాత్రి దాటిన తరువాత నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలతో పాటు కాలుష్యం తగ్గింది.
ఈరోజు ఉదయం 3 గంటలకు ఢిల్లీలో 26 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వాతావరణ శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో 21.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Comments
Post a Comment