నిన్న అర్థరాత్రి దాటిన తరువాత నుంచి భారీ వర్షం కురుస్తోంది

న్యూఢిల్లీ: 

దేశరాజధాని ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో నిన్న అర్థరాత్రి దాటిన తరువాత నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలతో పాటు కాలుష్యం తగ్గింది.

ఈరోజు ఉదయం 3 గంటలకు ఢిల్లీలో 26 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వాతావరణ శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో 21.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..