MRO భూమి పట్టాలు చేస్తానని ఇప్పల పల్లి రైతులనుండి లంచం

నాగర్ కర్నూల్ జిల్లా:-

పదర మండలం. MRO  భూమి పట్టాలు చేస్తానని ఇప్పల పల్లి రైతులనుండి లంచం డబ్బులు తీసుకుంటు, కెమెరాకు చిక్కిన, పదర మండల తహశీల్ధార్ మల్లిఖార్జున రావును సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్. అమ్రాబాద్ తహశీల్ధార్ సురేష్ కుమార్ కు ఇన్ చార్జీ భాధ్యతలను అప్పగించిన కలెక్టర్...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది