ఆర్టీసీ బస్సులో 70 కేజీల గంజాయి
ప్రకాశం జిల్లా
మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 70 కేజీల గంజాయిని తరలిస్తున్న 8 మంది వ్యక్తుల తో పాటు ఒక మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అద్దంకి ఎక్సైజ్ పోలీసులు
Comments
Post a Comment