బ్రేకింగ్ న్యూస్ ముగ్గురు విద్యార్థినీలు అదృశ్యం

బ్రేకింగ్ న్యూస్

కృష్ణాజిల్లా

పామర్రు మండలం నాగాపట్నం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రగతి కళాశాల కు చెందిన ముగ్గురు విద్యార్థినీలు అదృశ్యం

పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాన్యం

ఆందోళనలో విద్యార్థినీల తల్లిదండ్రులు

అదృశ్యమైన విద్యార్థినుల వివరాలు

టి. రష్మిత
వడ్లమన్నాడు

ఎస్. శ్రేయ
తెనాలి

నిఖిత
అవనిగడ్డ

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..