ఇవాళ అసెంబ్లీ సమావేశాలు..

*అమరావతి*

ప్రశ్నఒత్తరాలతో ప్రారంభం కానున్న సమావేశాలు...

104,108 సర్వీసుల పనితీరు,రైతులకు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులో ఆలస్యం పై వైసీపీ సభ్యుల ప్రశ్నలు...

గ్రామీణ గృహ నిర్మాణం లబ్ధిదారులకు చెల్లింపుల నిలిపివేత,అఖండ గోదావరి ప్రాజెక్టు పై టీడీపీ సభ్యులు ప్రశ్నలు...

రేషన్ డీలర్ల తొలగింపుపై ప్రశ్న వేసిన జనసేన ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్..

*సభలో అసెంబ్లీ కమిటీలకు వైసీపీ సభ్యులను ప్రకటించనున్న సీఎం జగన్*

పీఏసీ కమిటీబడ్జెట్ ఎస్టిమేషన్స్ కమిటీ,పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యులను ప్రకటించనున్న సీఎం జగన్..

సంక్షేమ శాఖల బడ్జెట్ డిమాండ్ లపై సభలో ఓటింగ్

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..