23 మంది గ్రామ కార్యదర్శులకు ఉన్నతాధికారులు నోటీసులు జారీచేశారు.
పెద్దపల్లి:
జిల్లాలోని మంథని మండలంలో 23 మంది గ్రామ కార్యదర్శులకు ఉన్నతాధికారులు నోటీసులు జారీచేశారు.
ప్రభుత్వ పథకాల అమలు, సమయపాలనలో నిర్లక్ష్యం వహించడం, స్థానికంగా నివాసం ఉండకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వంటి కారణాలతో వీరికి నోటీసులు అందజేసినట్లు సమాచారం.
Comments
Post a Comment