23 మంది గ్రామ కార్యదర్శులకు ఉన్నతాధికారులు నోటీసులు జారీచేశారు.

పెద్దపల్లి:

జిల్లాలోని మంథని మండలంలో 23 మంది గ్రామ కార్యదర్శులకు ఉన్నతాధికారులు నోటీసులు జారీచేశారు.

ప్రభుత్వ పథకాల అమలు, సమయపాలనలో నిర్లక్ష్యం వహించడం, స్థానికంగా నివాసం ఉండకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వంటి కారణాలతో వీరికి నోటీసులు అందజేసినట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..