నూతన గవర్నర్ కు సీఎం శ్రీ వైయస్ జగన్ అభినందనలు

అమరావతి

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమితులైన గౌరవనీయ విశ్వ భూషణ్‌ హరిచందన్‌‌ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఫోన్ ద్వారా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపూర్ణ, సహాయ, సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్ నూతన గవర్నర్ ను కోరారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది