ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షానికి సమయం ఇవ్వటంలేదు.

అసెంబ్లీ

నిమ్మల రామానాయుడు... టిడిపి ఎమ్మెల్యే

ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని టిడిపి పై బురద జల్లుతున్నారు.

పోలవరం ప్రాజెక్టులో బ్యాలెన్స్ పనులను తన అనునాయులకు అప్పగించేందుకే ప్రభుత్వం రీటెండరింగ్ అంటున్నారు.

జలయఙ్ఞంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే టిడిపి పై అవినీతి బురదజల్లుతున్నారు.

నదుల అనుసంధానాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది.

కెసిఆర్ తో జతగట్టి ప్రభుత్వ నిధులతో తెలంగాణ భూభాగంలో ప్రాజెక్టు నిర్మించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.

వాలంటీర్ వ్యవస్థ అంటే వైసిపి కార్యకర్తలకు ఉపాధికార్యక్రమంగా చేస్తున్నారు.

అమరావతి లో భూములధరలు తగ్గుతుంటే హైదరాబాద్ లో రెక్కలు వస్తున్నాయ్

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..