యూపీలో భూవివాదం- కాల్పుల్లో 9 మంది మృతి

యూపీలో భూవివాదం- కాల్పుల్లో 9 మంది మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోరం జరిగింది. సోన్​భద్ర జిల్లాలో భూవివాదం కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు.

19 మంది గాయపడ్డారు. 
మృతుల్లో ముగ్గురు మహిళలు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?