యూపీలో భూవివాదం- కాల్పుల్లో 9 మంది మృతి
యూపీలో భూవివాదం- కాల్పుల్లో 9 మంది మృతి
ఉత్తర్ప్రదేశ్లో ఘోరం జరిగింది. సోన్భద్ర జిల్లాలో భూవివాదం కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు.
19 మంది గాయపడ్డారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు.
యూపీలో భూవివాదం- కాల్పుల్లో 9 మంది మృతి
ఉత్తర్ప్రదేశ్లో ఘోరం జరిగింది. సోన్భద్ర జిల్లాలో భూవివాదం కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు.
19 మంది గాయపడ్డారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు.
Comments
Post a Comment