ఆంధ్రప్రదేశ్‌లో గ్రేహౌండ్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.9.08 కోట్లు విడుదల

న్యూఢిల్లీ: 

ఆంధ్రప్రదేశ్‌లో గ్రేహౌండ్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.9.08 కోట్లు విడుదల చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు.

రాజ్యసభలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

రూ. 219.16 కోట్లతో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 2018 ఏప్రిల్‌లో ఆమోదం తెలిపామని, భూమి కూడా గుర్తించామని చెప్పారు.

మరోవైపు ఏపీలోని బీసీ కోఆపరేటివ్‌ ఆర్థిక కార్పొరేషన్‌కు రూ.15కోట్లు కేటాయించామని కేంద్రమంత్రి కృషన్‌ పాల్‌ తెలిపారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..