ప్రగతి ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం లో దోపిడీ మిస్టరీ ని చేధించిన పోలీసులు

విజయవాడ :

ఈనెల 12వ తేదీన ప్రగతి ట్రాన్స్ పోర్ట్ లో ప్రగతి పాండే ఉండగా ముగ్గురు అగంతకులు దాడి చేశారు

పాండేని కర్రలతో చితకబాది మూడున్నర లక్షల రూపాయలు దోచుకెళ్లారు

సిసి కెమెరాలు ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు

ప్రగతి ట్రాన్స్ పోర్ట్ ను సంతోష్ త్రిపాఠి తో కలిసి వేణుగోపాల్ ప్రారంభించాడు

వర్కింగ్ పార్టనర్ గా ఉన్న  వేణుగోపాల్ విభెదాలతో బయటకు వచ్చాడు

సంస్థలో జరిగిన‌ నష్టాన్ని  ఎలాగైనా వసూలు చేసుకోవాలని వేణుగోపాల్ భావించాడు

వదిన కుమారుడు విశాల్ కు విషయం చెప్పి మాస్టర్ ప్లాన్ వేశాడు

సిసి కెమెరా ఆధారంగా పర్యవేక్షణ చేస్తూ విశాల్ కు సూచనలు చేశాడు

విశాల్ , మరో ఇద్దరు వ్యక్తులు కలిసి 12వ తేదీన కర్రలతో దాడి చేసి మూడున్నర లక్షలు తెచ్చి  వేణుగోపాల్ కు ఇచ్చారు

ఈ కేసు మిస్టరీ ని చేధించిన సిబ్బందికి రివార్డులు ఇస్తాం.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..