అయోధ్య వివాదం కేసుపై నేడు సుప్రీం కోర్టు విచారణ
ఢిల్లీ
అయోధ్య వివాదం కేసుపై నేడు సుప్రీం కోర్టు విచారణ చేయనుంది.
మధ్యవర్తుల కమిటీ నివేదిక పురోగతి, ప్రస్తుత పరిస్థితిపైనా ఇవాళ ఆరా తీయనుంది అత్యున్నత న్యాయస్థానం.
ఈ నివేదికను పరిశీలించిన తర్వాత అవసరమైతే ఈ నెల 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని ఇదివరకే స్పష్టం చేసింది ధర్మాసనం.
Comments
Post a Comment