అయోధ్య వివాదం కేసుపై నేడు సుప్రీం కోర్టు విచారణ

ఢిల్లీ

అయోధ్య వివాదం కేసుపై నేడు సుప్రీం కోర్టు విచారణ చేయనుంది.

మధ్యవర్తుల కమిటీ నివేదిక పురోగతి, ప్రస్తుత పరిస్థితిపైనా ఇవాళ ఆరా తీయనుంది అత్యున్నత న్యాయస్థానం.

ఈ నివేదికను పరిశీలించిన తర్వాత అవసరమైతే ఈ నెల 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని ఇదివరకే స్పష్టం చేసింది ధర్మాసనం.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..