కాపు కార్పొరేషన్ లో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతాం..

అమరావతి:

కాపు కార్పొరేషన్ ఎం.డి.బి.నాగభూషణం

కాపు కార్పొరేషన్ లో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతాం..

కాపు కార్పొరేషన్ రుణాల పై టాస్క్ ఫోర్స్ చేత విచారణ చేస్తాం..

కార్పొరేషన్ లో జీతం తీసుకుంటూ అప్పటి మంత్రులు,ఇతర నేతల ఇళ్ల దగ్గర పనికోసం లక్షల జీతాలు చెల్లించారు..

అలాంటి వారిని తొలగించాం
నిధుల దుర్వినియోగం భారీగా జరిగింది...

ఇప్పటికే కొన్ని గుర్తించాం .  కాపుల కు కేటాయించిన నిధులను కాపులకే ఖర్చుచేస్తాం...

ప్రస్తుత బడ్జెట్ లో 2వేల కోట్లు కేటాయించడం కాపుల పట్ల సి.ఎం.కి ఉన్న అంకితభావాన్నీ గుర్తు చేస్తుంది...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..