కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందిస్తుంది.
అమరావతి:
ఇందుకు అన్ని రాష్ట్రాల నుంచి ఎంపిక చేస్తుంది.
ఆంధ్రలో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని కమిటీ చైర్పర్సన్గా నియమించారు.
Comments
Post a Comment