కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందిస్తుంది.

అమరావతి: 

ఇందుకు అన్ని రాష్ట్రాల నుంచి ఎంపిక చేస్తుంది.

ఆంధ్రలో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..