ముగ్గురు విద్యార్థినుల ఆచూకీ లభ్యం
కృష్ణాజిల్లా :
పామర్రు మండలం నాగాపట్నం ప్రగతి కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినుల ఆచూకీ లభ్యం
విజయనగరం రైల్వే స్టేషన్ లో పోలీసులు గుర్తింపు
లారీ ద్వారా విజయనగరం వెళ్లిన విద్యార్థినులు
చేతులో డబ్బులు లేకపోవడంతో తెనాలికి చెందిన విద్యార్థిని తండ్రికి చరవాణి ద్వారా సమాచారం
అక్కడిపోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు విద్యార్థినిలను తమ సంరక్షణలో ఉంచిన పోలీసులు.
Comments
Post a Comment