అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు...

గుంటూరు జిల్లా

మాచవరం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎం లక్ష్మీనారాయణరెడ్డి.

అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో అసాంఘిక కలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో బెల్ట్ షాపులు, గుట్కా, ఖైని , నాటుసార వ్యాపారం, రేషన్ బియ్యం అక్రమ రవాణా, అక్రమంగా ఇసుక తరలింపు, అక్రమ మైనింగ్ వంటి నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

అక్రమాలకు పాల్పడితే తమదృష్టికి తీసుకురావాలి అని తెలియజేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది