సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో, ఇంటర్ బైపీసీ చదువుతున్న, విద్యార్ధి ఆత్మహత్య
వనపర్తి జిల్లా:-
మదనాపురం మండల కేంద్రంలోని, సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో, ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న, విద్యార్ధి శ్రీకాంత్(16). ఇంగ్లీష్ ల్యాబ్ రూంలో తెల్లవారుజామున ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి సొంత గ్రామం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చిన్నదగడ గ్రామం...
Comments
Post a Comment