ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. నలుగురికి గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం
వనపర్తి జిల్లా:-
మదనాపూరం మండలం మైసమ్మ గుడి సమీపంలో, ఆత్మకూరు నుండి వడ్డెవాట గ్రామానికి వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. నలుగురికి గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం. సువర్ణ అనే మహిళ కు కాలు తెగి పడింది. గాయపడిన వారిని వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు...
Comments
Post a Comment