దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
అయోధ్య:
రామజన్మ భూమి వివాదంపై సుప్రీం కోర్టు ఈ రోజు తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
యూపీలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు ఈరోజు నుంచి 11వ తేదీవరకూ సెలవులు ప్రకటించారు.
అలాగే అలీఘడ్, కాన్పూర్, ముజఫ్ఫర్నగర్లో 24 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
Comments
Post a Comment