దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

అయోధ్య: 

రామజన్మ భూమి వివాదంపై సుప్రీం కోర్టు ఈ రోజు తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. 

యూపీలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు ఈరోజు నుంచి 11వ తేదీవరకూ సెలవులు ప్రకటించారు. 

అలాగే అలీఘడ్, కాన్పూర్, ముజఫ్ఫర్‌నగర్‌లో 24 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రక్షణ దళానికి చెందిన జవానులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..