అత్తారింట్లో ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించగా ఐదుగురి పరిస్థితి విషమం

అత్తారింట్లో ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దంపతుల మధ్య గొడవ నేపథ్యంలో ఓ భర్త తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఇద్దరు బావమరుదులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది