రాయల్ బెంగాల్ టైగర్ మృతి.

విశాఖపట్నం:-  

జంతు పునరావాస కేంద్రంలో ఉన్న రాయల్ బెంగాల్ టైగర్ సీత మృతి చెందింది.
సర్కస్ లలో పులులను వినియోగించరాదని సుప్రీం కోర్టు తీర్పుతో 2004లో సామ్రాట్ సర్కస్ నుంచి సీతను స్వాధీనం చేసుకున్నారు. రాయల్ బెంగాల్ టైగర్ సీత వయస్సు 27 సంవత్సరాలు. 2006 వరకు రాంచీ బీబీఎం జూపార్కులో రాయల్ బెంగాల్ టైగర్ సీతను ఉంచారు. అనంతరం విశాఖ జంతు పునరావాస కేంద్రానికి మార్చారు...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..