విజయారెడ్డి హత్య కేసు నిందితుడు మృతి
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ మృతి చెందాడు. విజయారెడ్డిపై హత్యాయత్నం తరువాత తనపై తాను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సురేష్.. ఆ కాలిన గాయాలతోనే పోలీసుల దగ్గరికి వెళ్లాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స తీసుకుంటూ.. ఇవాళ కన్నుమూశాడు.
Comments
Post a Comment