కేంద్రం ప్రజా రవాణాలో పోటీతత్వాన్ని పెంచటం కొరకు కొన్ని నెలల క్రితం ప్రైవేటు ఆపరేటర్లను కూడా అనుమతించాలని రవాణా చట్ట సవరణలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైన తరువాత రూట్ల ప్రైవేటీకరణకు మొగ్గు చూపింది. న్యాయపరమైన సమస్యలు కూడా తొలగిపోవటంతో భారీ స్థాయిలో ప్రైవేట్ బస్సులు రాబోతున్నాయి. భారీ స్థాయిలో ప్రైవేట్ బస్సులు వస్తూ ఉండటంతో కార్మికుల భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం 50 సంవత్సరాలు పై బడిన ఆర్టీసీ కార్మికులందరికీ వీఆర్ఎస్ కల్పించే యోచనలో ఉందని తెలుస్తోంది. 50 సంవత్సరాల పై బడిన కార్మికులు స్వచ్ఛంద పదవీ విరమణకు ఒప్పుకుంటే దాదాపు 20 వేల మంది కార్మికులు రిటైర్ అవుతారు. మిగిలిన సిబ్బంది 50 శాతం బస్సుల నిర్వహణకు సరిపోతారని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీఆర్ఎస్ కు ఒప్పుకున్న కార్మికులకు ప్రభుత్వం భారీ స్థాయిలో వరాలు కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రైవేట్ రూట్లకు సంబంధించిన విధివిధానాలు ప్రకటించిన తరువాత సీఎం కేసీఆర్ కార్మికుల విషయంలో తన
హైదరాబాద్ నగరానికి చెందిన భార్యాభర్తలు. పెళ్లయి రెండేళ్లయింది. ఇద్దరు మాదాపూర్ లోనే వేర్వేరు కంపెనీల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఇద్దరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది.ఉదయాన్నే ఇద్దరు ఎవరి ఆఫీసుకు వాళ్లు వెళ్లేవారు. సాయంత్రానికి ఇంటికి చేరుకుని ఎలాంటి అరమరికలు లేకుండా అన్యోన్యంగా దాంపత్యాన్ని సాగిస్తున్నారు.ఎలాంటి ఇబ్బందులు లేకున్నా రెండేళ్ల దాంపత్యం జీవితం వాళ్లకు రొటీన్గా అనిపించింది. డిఫరెంట్ లైఫ్ కావాలని ఉబలాటపడ్డారు. దీంతో ఇద్దరి మధ్యా మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. చీటికీ మాటికి చికాకులు... చిన్న చిన్న విషయాలకు గొడవలు మొదలయ్యాయి. ఏమిటీ జీవితం అనుకుంటూ ఇద్దరూ జీవితాన్ని బలవంతాగానే ముందుకు సాగిస్తున్నారు. ఓ రోజు బార్య కు ఓ కొంటె ఆలోచన వచ్చింది. తన పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసింది. అందంగా సెక్సీగా ఉన్న ఫోటోను ప్రొఫైల్ పిక్గా పెట్టింది. కాస్త బోల్డ్గా కామెంట్స్ చేస్తూ పిక్స్ కూడా షేర్ చేయడం ప్రారంభించింది. దీంతో తన ఫేస్బుక్ అకౌంట్కు కుప్పలు తెప్పలుగా ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చి పడ్డాయి.వాటిలో తనకు నచ్చిన ప్రొఫైల్స్ యాక్సెప్ట్ చేస్తూ ఎప్పటికప్పుడూ క్లియర్ చేస్తోంది. తన అకౌంట్కు వస్
మోదీ తో భేటీ ..... ఇవాంకా ట్రంప్ వీడియో విశ్లేషణ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ.. ఒసాకాలో జీ20 సదస్సు సందర్భంగా ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. 5జీతో పాటు ఇతర అనేక వాణిజ్య అంశాలపై వాళ్లు చర్చించుకున్నారు. ఆ సమావేశంపై డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కొన్ని విషయాలను వెల్లడించారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను పోస్టు చేశారు. 5జీ టెక్నాలజీ గురించి మోదీ, అబేలతో తన తండ్రి చర్చించినట్లు ఆమె చెప్పారు. జపాన్ వెళ్లిన అమెరికా బృందంలో ఇవాంకా ఉన్నారు. ......... మోదీ, ట్రంప్ 5జీ నెట్వర్క్ అభివృద్ధి, ఇరాన్, వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై చర్చించా రు. ముఖ్యంగా 5జీ టెక్నాలజీ విషయంలో కలిసి పనిచేద్దామని ట్రంప్ ప్రతిపాదించారు. త్వరలో మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య 100 కోట్లకు చేరడంతో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్గా మారనున్నదని మోదీ పేర్కొన్నారు. భారత్ నిర్ణయాలు ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తాయన్నారు. ఈ నేపథ్యంలో భారత్లో 5జీ టెక్నాలజీ అభివృద్ధి, విస్తరణకు అమెరికా కంపెనీల సాయం తీసుకోవాలని ట్రంప్ కోరా
Comments
Post a Comment