చిత్తూరు జిల్లా సంతపేటలో విషాదం

చిత్తూరు జిల్లా సంతపేటలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరులో ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్న రవి (50), ఆతని భార్య భువనేశ్వరి(45), కుమార్తె(9) శీతల పానీయంలో  విషయం కలిపి తాగి ప్రాణాలు తీసుకున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది