పాఠశాల బస్సు కిందపడి విద్యార్థి మృతి.

కొండమల్లేపల్లి: పాఠశాల బస్సు కిందపడి విద్యార్థి మృతి. 

నల్గొండ జిల్లా:- కొండమల్లేపల్లి మండలం దేవరోని తండాలో మంగళవారం చోటుచేసుకుంది. ఇస్లావత్ రాకేశ్ (07). అనే బాలుడు బస్సు కింద పడి దుర్మరణం చెందాడు. పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?