పాఠశాల బస్సు కిందపడి విద్యార్థి మృతి.

కొండమల్లేపల్లి: పాఠశాల బస్సు కిందపడి విద్యార్థి మృతి. 

నల్గొండ జిల్లా:- కొండమల్లేపల్లి మండలం దేవరోని తండాలో మంగళవారం చోటుచేసుకుంది. ఇస్లావత్ రాకేశ్ (07). అనే బాలుడు బస్సు కింద పడి దుర్మరణం చెందాడు. పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..