రేపల్లె అసిస్టెంట్ బి.సి. వెల్ఫేర్ కార్యాలయంలో రాత్రి ఏ.సి.బి దాడులు.
గుంటూరు జిల్లా,
రేపల్లె నియోజకవర్గం లోని రేపల్లె అసిస్టెంట్ బి.సి. వెల్ఫేర్ కార్యాలయంలో రాత్రి ఏ.సి.బి దాడులు.
హాస్టల్ వార్డెన్ దగ్గరనుండి బిల్లులు మంజూరు చేయటం కోసం రేపల్లె ఎ. బి.సి.డబ్ల్యు ఆఫీసర్ షాజహాన్ మరియు అటెండర్ రఫీ ఇద్దరు కలసి 60,000 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్న ఎడిషనల్ ఎస్పీ - ఎ.సి.బి గుంటూరు అధికారి సురేష్ బాబు.
Comments
Post a Comment