ఈనెల 16న రాష్ట్రంలో పలు ఆలయాలు మూసివేత

అమరావతి : 

చంద్ర గ్రహణం సందర్భంగా ఈనెల 16న రాష్ట్రంలో పలు ఆలయాన్ని అధికారులు మూసివేయనున్నారు.

16వ తేదీ సాయంత్రం 4.30గంటల నుంచి 17వ తేది ఉదయం 5.30గంటల వరకు మూసివేయనున్నారు.

16వ తేదీ వాహన సేవలు.. 17వ తేది పలు సేవలు రద్దు చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?