తివారి ఆనకట్టకు గండి .... 23 మంది గల్లంతు

మహారాష్ట్ర:

మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

వరద ప్రవాహం విపరీతంగా పోటెత్తడంతో రత్నగిరిలోని తివారీ ఆనకట్టకు గండి పడింది.

దీంతో ఆనకట్టకు దిగువనున్న ఏడు గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది.

వరద దాటికి ఆనకట్టకు సమీపంలోని గ్రామాల్లో 23 మంది గల్లంతైయ్యారు.

సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?