ఈ ఏడాదే 3 ట్రిలియ‌న్ల డాల‌ర్లు దాటేస్తాం

ఢిల్లీ :

కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ఈ ఏడాదే 3 ట్రిలియ‌న్ల డాల‌ర్లు దాటుతుంద‌ని సీతారామ‌న్ తెలిపారు.

మ‌నం 5 ట్రిలియ‌న్ల డాల‌ర్లు చేరుకున్న‌ప్పుడు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతార‌ని ఆమె తెలిపారు.

ఆ టార్గెట్ అందుకోవ‌డం సులువే అన్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన ప్ర‌భుత్వం ఉంటే అది సాధ్య‌మే అన్నారు.

ఈ మార్పులో సాధార‌ణ పౌరులే కీల‌కం అన్నారు. 2014లో 1.85 ట్రిలియ‌న్ల డాల‌ర్లు ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థు.. ఇప్పుడు 2.7 ట్ర‌లియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకుంద‌న్నారు.

మ‌రో కొన్నేళ్ల‌లో 5 ట్రిలియ‌న్ల డాల‌ర్లు సాధ్య‌మే అన్నారు.

ఫుడ్ సెక్యూర్టీపై చేస్తున్న ఖ‌ర్చు రెండింత‌లు అయ్యింద‌న్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?