దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు

అనంతపురం: 

దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా అనంతపురంలో కలకలం రేపింది. జిల్లాలోని కదిరి మండలం కాలసముద్రం దగ్గరకు దివాకర్ ట్రావెల్స్ బస్సు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?