మరో రెండు వారాల్లో ఐఐటి విద్యా సంవత్సరం ప్రారంభం

చిత్తూరు

మరో రెండు వారాల్లో ఐఐటి విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతి ఐఐటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ఏర్పేడు సమీప ఐఐటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో మైదానాలు నిర్మించారు.

విద్యార్థుల వ్యాయామానికి జిమ్​లో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేశారు.

నూతన సాంకేతిక విధానాలతో వసతి గృహాలు, ల్యాబ్​లు, తరగతి గదులను నిర్మించారు.

విశాలమైన క్యాంటీన్, అన్ని వసతులతో ఉన్న లైబ్రరీ, హెల్త్ కేర్ సెంటర్ సిద్ధం చేశారు.

దీంతో ఏర్పేడులోని తిరుపతి ఐఐటి కొత్త విద్యార్థులకు ఆహ్వానం పలుకుతుంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?