బిజెపి సునీల్ థియోధర్ కామెంట్స్
షెడ్యూల్ కులాల వారికి మోదీ ప్రభుత్వం మాక్సిమం మేలు చేకూర్చింది.
దేశం లోను , రాష్ట్రంలో ను సామాజిక న్యాయం చేశామన్నారు..
గ్రామ గ్రామానికి బిజెపి ను తీసుకెళ్తాం..
షెడ్యూల్ కులాల వారు కాంగ్రెస్ ను బాగా విశ్వసించారు..అయినా పలు పార్టీలు వారిని విస్మరించాయి..
బిజెపి ఎస్ సి ల కు రాజాకీయంగా ప్రాధాన్యత కల్పిస్తుంది..
రానున్న 5 ఏళ్ల లో బిజెపి బలపడుతుంది..కుల పార్టీ లకు చరమగీతం పాడతారు..
కుల మతాలకు అతీతంగా షబ్ కా సాత్ షబ్ కా వికాస్ పేరుతో ఆదరిస్తుంది అన్నారు..
పీఎం భీమా యోజన ద్వారా కోట్లాదిమంది కి మేలు జరిగింది..
Comments
Post a Comment