మహిళను కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టిన యువకులు...

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో అదో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి. దానిపై నుంచీ వెళ్తే ప్రమాదమే. కింద నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. అలాంటి సమయంలో... అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన మహిళను కాపాడేందుకు కొందరు యువకులు ఆమెను... బ్రిడ్జిపై నుంచీ అవతలి ఒడ్డుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. వాళ్లంతా ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడటంతో... అందరూ వాళ్లను మెచ్చుకుంటున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?