పూర్తయిన రూరల్ ఎమ్మెల్యే పల్లె నిద్ర..
కోడూరుపాడు గమళ్లపాలెం లో పూర్తయిన రూరల్ ఎమ్మెల్యే పల్లె నిద్ర..
నెల్లూరు జిల్లా : ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
స్థానికుల నుంచి అర్జీల స్వికరణ..
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకే పల్లె నిద్రతో ప్రజల్లోకి వెళ్తున్నా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ప్రతి అర్జీని పరిష్కరిస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
Comments
Post a Comment