అర్థరాత్రి దొంగల బీభత్సం...బంగారం షాపుల్లో లూటీ

నిజామాబాద్ జిల్లాలో అర్థరాత్రి దొంగ‌లు బీభత్స‌ం సృష్టించారు. మూడు బంగారు దుకాణాలో చోరి చేసి 30 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. వినాయక్ నగర్ ప్రాంతంలో గల యెండల టవర్స్ సమీపంలో వరుసగా మూడు బంగారు షాపుల షెటర్స్‌ను ధ్వంసం చేసి చోరీకి పాల్ప‌డ్డారు.. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?