ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
అమరావతి :
ఏపీ ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది.
27 శాతం మేర మధ్యంతర భృతికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది జులై నుంచి మధ్యంతర భృతి వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది.
27 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని తొలి కెబినెట్ భేటీలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Comments
Post a Comment