ఈ రోజుకు రెండు విశిష్టతలున్నాయి.
ఈ రోజుకు రెండు విశిష్టతలున్నాయి. ఉదయమంతా శోభాయమానంగా వెలిగిపోనున్న ఆలయాలు.. సాయంత్రానికి మూతపడనున్నాయి.
ఇవాలే గురుపౌర్ణమి. దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ రోజుకు మరో ప్రత్యేకతా ఉంది. ఇవాళ రాత్రి చంద్రగ్రహణం సంభవించనుంది.
ఈ కారణంగా.. సాయంత్రం చాలా ఆలయాలు మూతపడనున్నాయి.
చంద్రుడికి పట్టిన గ్రహణం విడిచాకే మళ్లీ తెరుచుకోనున్నాయి.
ఇలా.. ఒకే రోజు గురుపౌర్ణమి,చంద్రగ్రహణం రావడం.. దాదాపు 149 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం.
Comments
Post a Comment