కొత్త నాణేలు వస్తున్నాయి ....
ఢిల్లీ :
కొత్త సిరీస్లో నాణాలను ముద్రించనున్నారు. ఒక రూపాయి, రెండు రూపాయలు,
5 రూపాయాలు, పది రూపాయలు, 20 రూపాయల నాణాలను ముద్రించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మల తెలిపారు.
త్వరలోనే ఆ నాణాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
బడ్జెట్ ప్రసంగం సమయంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
Comments
Post a Comment