మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు న్యాయం చేస్తుంది
ఢిల్లీ:
ప్రధాని మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు న్యాయం చేస్తుందని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు.ఇది మంచి బడ్జెట్ అని చెప్పారు.
తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు.
వ్యవసాయ సాగుకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Post a Comment