తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల :

 కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

అలాగే స్వామివారి సర్వ దర్శనానికి కేవలం రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచిఉన్నారు.

కాగా.. టైం స్లాట్ దర్శనం, నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3గంటల సమయం పడుతోంది.

అలాగే ప్రత్యేక దర్శనానికి కూడా 3 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?