మంగళగిరిలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు.

గుంటూరు జిల్లా

ఇసుక కొరత వల్ల ఉపాధి దొరకడంలేదని ఆవేదన చెందారు.

సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ.. స్థానిక తహశీల్దార్​ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

ప్రభుత్వం స్పందించి ఇసుక కొరతను నివారించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?