ఓబులమ్మ హత్య ఘటనలో పోలీసులు జాగిలాల సహాయంతో హంతకులను గుర్తించే ప్రయత్నం

కడప జిల్లా

అట్లూరు మండలం ఎర్రబల్లె వీఆర్ఏ ఓబులమ్మ హత్య ఘటనలో పోలీసులు జాగిలాల సహాయంతో హంతకులను గుర్తించే ప్రయత్నం చేశారు.

పొలంలో ఘటన స్థలం నుంచి పోలీస్ జాగిలం అప్పరాజుపేటలోని ఓబులమ్మ ఇంటి వరకు వెళ్ళి ఆగిపోయింది.

పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు హత్య జరిగిన ఘటనాస్థలిని పరిశీలించి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఘటనాస్థలిలో హంతకుల సిగరెట్ కాల్చినట్టు ఆనవాళ్లను గుర్తించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?