శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా :- శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనస్థలిపురానికి చెందిన దివ్య అనే మహిళ కారులో పెద్ద అంబర్‌పేట్ నుంచి గచ్చిబౌలి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దివ్య వెళుతున్న కారు లారీని ఢీకొనడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?