నైజిరియన్ల ఇళ్లపై పోలీసుల దాడులు.

హైదరాబాద్‌:-

విదేశీ విద్యార్ధుల ఇళ్లపై పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకీ, ఆసిఫ్‌‌నగర్‌తో సహా మొత్తం 8 చోట్ల ఏకకాలంలో దాడులకు దిగారు. నైజిరియన్లే టార్గెట్‌గా ఈ సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. దాడుల్లో భాగంగా వీసా గడువు ముగిసినప్పటికీ ఇంకా భారత్‌లో ఉంటున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 200 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?