సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్ర విమర్శలు చేశారు.

గుంటూరు: 

అవినీతి రాజ్యానికి రాజు జగన్ అని వ్యాఖ్యానించారు.

వైసీపీ నేతలు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

హౌసింగ్ విషయంలో షేర్ వాల్ టెక్నాలజీ సరైంది కాదని వైసీపీ చెప్పగలదా? అని ప్రశ్నించారు.

పేదలు పురాతన ఇళ్లల్లోనే ఉండాలని జగన్ కోరికా?, నూతన ఇళ్లల్లో పేదవారు ఉండకూడదా? అని నిలదీశారు.

పేదవాళ్లను చులకనగా చూడొద్దన్నారు. రాజీవ్ గృహాకల్పపై కూడా విచారణ చేస్తే బాగుంటుందని హితవుపలికారు.

2004 నుంచి 2019 వరకు విచారణ చేస్తే టీడీపీ స్వాగతిస్తుందని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?