వైసీపీ దాడులపై అసెంబ్లీ‌లో టీడీపీ వాయిదా తీర్మానం

అమరావతి: 

ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ రాజకీయ దాడులపై శాసన మండలిలో టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు.

అలాగే ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణపై పీడీఎఫ్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది.

అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు.

వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ తిరస్కరించారు.

తర్వాత జరిగే చర్చలో ఈ అంశాలపై మాట్లాడాలని సూచించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?